Latest News
గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో
గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ నెల మే 28, 2026 బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన అంశాలను కమిషనర్ మంగళవారం వివరించారు.…
కాకినాడలో గృహ గణన ప్రక్రియను పరిశీలించిన కమిషనర్, సెంట్రల్ సెన్సెస్ జాయింట్ డైరెక్టర్
కాకినాడ : కాకినాడ నగరంలో గృహ గణన కార్యక్రమం సజావుగా కొనసాగుతోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 30వ డివిజన్ రాజాధి వీధిలో నిర్వహిస్తున్న గృహ గణన ప్రక్రియను సెంట్రల్ సెన్సెస్ జాయింట్…
నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ పై ఆకస్మిక తనిఖీలు
అనంతపురం: నగరంలోని 6 సర్కిల్ ల పరిధిలో నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపారస్తుల పైన రూ.14,200 జరిమానా విధించడం జరిగింది. నగరవాసులు నిషేధిత సింగల్…
గుంటూరు కార్పొరేషన్ లో 76 వార్డులు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పెంపుదల చేసిన పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను ప్రచురించామని, అందులో ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ప్రతి రోజు…
రోజుకు ఒక్కపూట మాత్రమే
ప్రస్తుత వేసవి దృష్ట్యా నిడదవోలు-మొగల్తూరు కెనాల్ క్లోజర్ (కట్టివేత) కారణంగా నరసాపురం పురపాలక సంఘమునకు చెందిన మంచినీటి చెఱువు (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్) యొక్క నీటి నిల్వలు తగ్గుచున్నందున మరియు విజ్జేశ్వరం నరసాపురం కాలువకు భారీవ్యయంతో మరమ్మత్తులు మరియు అభివృద్ధి పనులు…