Latest News
అమలాపురానికి స్వచ్ఛ సర్వేక్షన్ లో ర్యాంకు రావాలి
అమలాపురం పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ,స్వచ్చ్ సర్వేక్షన్ :2025-26 లో అత్యుత్తమ ర్యాంక్ సాధించడానికి అమలాపురం పురపాలక సంఘం ద్వారా 5 లక్షల రూపాయలతో కనుగోలు చేసిన…
5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లింపుకు 15 రోజులే గడువు
గుంటూరు: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 15 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర…
జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు
జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు జనగణన–2027 స్వీయ గణన (16 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2026 వరకు) జనగణన–2027 కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుంది: House Listing Operations : 01 మే నుండి 30…
నేటి నుండి ‘స్వయం గణన’ సదుపాయం.. నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ
కాకినాడ: జనాభా గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘స్వయం గణన’ (Self-Enumeration) సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…