Latest News
ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలి : కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ
కాకినాడ : ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటికి తక్షణమే పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నగరంలోని 2వ డివిజన్ పరిధిలోని బొందగుంట…
చిత్రగుప్త (Chitragupta) మొబైల్ యాప్ ను మరింత అభివృద్ధి పరచడం.
అనంతపురం నగరపాలక సంస్థ<: నగరపాలక సంస్థలో అమలు చేస్తున్న చిత్రగుప్త (Chitragupta) మొబైల్ యాప్ ను మరింత అభివృద్ధి పరచడం ద్వారా పౌరులకు మరింత వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే అంశంపై విస్తృతంగా చర్చించారు. పౌరులకు సేవలను పూర్తిస్థాయిలో ఆన్లైన్ ద్వారా…
గుంటూరులో డోర్ టు డో చెత్త సేకరణ
గుంటూరు: నగరంలో గార్బేజ్ పాయింట్లు లేకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని నగర పాలక సంస్థ సి.యమ.ఒ.హేచ్ డాక్టర్ శాంతి కళ తెలిపారు. శనివారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ…
GMC వార్డుల పునర్విభజన – ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల
Guntur: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 వార్డులను 76 వార్డులుగా పునర్విభజిస్తూ శనివారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన (జి.ఓ.ఎం.ఎస్. నెం.65, ఎం.ఎ.&యు.డి., తేదీ…
వీఎంఆర్డీఏ పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష.
వీఎంఆర్డీఏ పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష. రహదారులు, తాగునీరు, యూజీడీ, డ్రైనేజీ, వీధిదీపాలు, చెత్త నిర్వహణపై అధికారులతో సమగ్రంగా చర్చ – రూ.10,200 కోట్లతో రక్షిత తాగునీటి పైపులైన్లు, రూ.4,200 కోట్లతో యూజీడీ పనులు చేపడుతున్నాం.. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి…