Author: adityaswamy2288

భీమవరంలో జిల్లా పురపాలక సంఘ కమిషనర్లతో RDMA సమీక్ష

భీమవరంలో జిల్లా పురపాలక సంఘ కమిషనర్లతో RDMA సమీక్ష భీమవరం, june-6 : పశ్చిమగోదావరి జిల్లాలోని పురపాలక సంఘాల కమిషనర్లతో పట్టణంలో ఈ శాఖ ప్రాంతీయ సంచాలకులు(RDMA) సిహెచ్. నాగ నరసింహ రావు శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో…

భీమవరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్

భీమవరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ భీమవరం: స్థానిక మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగ బల్క్ వేస్ట్ జనరేటర్లపై స్థానికులకు అవగాహన కల్పించారు. దేవాలయాలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, విద్యాసంస్థల, ఇతర…

అనధికార ఫ్లెక్సీల తొలగింపు, రోడ్డుపై నిర్మాణ సామగ్రి ఉంచితే జరిమానాలు: కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ

అనధికార ఫ్లెక్సీల తొలగింపు, రోడ్డుపై నిర్మాణ సామగ్రి ఉంచితే జరిమానాలు: కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ కాకినాడ, జూన్ 6: కాకినాడ నగరంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులపై నిర్మాణ సామగ్రిని ఉంచే…

జిఎంసిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై అవగాహన

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనవ్యర్దాల నిర్వహణ పై నూతనంగా జారీ చేయబడిన మార్గదర్శకాల మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

పారిశుధ్య నిర్వహణలో సాంకేతిక విప్లవం

# ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ట్రయల్ రన్ అనంతపురం: నగరంలో పారిశుధ్య పనులను పూర్తి పారదర్శకంగా, రియల్ టైమ్ పర్యవేక్షణతో చేపట్టేందుకు అనంతపురం నగరపాలక సంస్థ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ను కమీషనర్ జశ్వంత…

గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో

గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ నెల మే 28, 2026 బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన అంశాలను కమిషనర్ మంగళవారం వివరించారు.…

కాకినాడలో గృహ గణన ప్రక్రియను పరిశీలించిన కమిషనర్, సెంట్రల్ సెన్సెస్ జాయింట్ డైరెక్టర్

కాకినాడ : కాకినాడ నగరంలో గృహ గణన కార్యక్రమం సజావుగా కొనసాగుతోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 30వ డివిజన్ రాజాధి వీధిలో నిర్వహిస్తున్న గృహ గణన ప్రక్రియను సెంట్రల్ సెన్సెస్ జాయింట్…

నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ పై ఆకస్మిక తనిఖీలు

అనంతపురం: నగరంలోని 6 సర్కిల్ ల పరిధిలో నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపారస్తుల పైన రూ.14,200 జరిమానా విధించడం జరిగింది. నగరవాసులు నిషేధిత సింగల్…

గుంటూరు కార్పొరేషన్ లో 76 వార్డులు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పెంపుదల చేసిన పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను ప్రచురించామని, అందులో ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ప్రతి రోజు…

రోజుకు ఒక్కపూట మాత్రమే

ప్రస్తుత వేసవి దృష్ట్యా నిడదవోలు-మొగల్తూరు కెనాల్ క్లోజర్ (కట్టివేత) కారణంగా నరసాపురం పురపాలక సంఘమునకు చెందిన మంచినీటి చెఱువు (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్) యొక్క నీటి నిల్వలు తగ్గుచున్నందున మరియు విజ్జేశ్వరం నరసాపురం కాలువకు భారీవ్యయంతో మరమ్మత్తులు మరియు అభివృద్ధి పనులు…