Author: adityaswamy2288

గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో

గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ నెల మే 28, 2026 బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన అంశాలను కమిషనర్ మంగళవారం వివరించారు.…

కాకినాడలో గృహ గణన ప్రక్రియను పరిశీలించిన కమిషనర్, సెంట్రల్ సెన్సెస్ జాయింట్ డైరెక్టర్

కాకినాడ : కాకినాడ నగరంలో గృహ గణన కార్యక్రమం సజావుగా కొనసాగుతోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 30వ డివిజన్ రాజాధి వీధిలో నిర్వహిస్తున్న గృహ గణన ప్రక్రియను సెంట్రల్ సెన్సెస్ జాయింట్…

నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ పై ఆకస్మిక తనిఖీలు

అనంతపురం: నగరంలోని 6 సర్కిల్ ల పరిధిలో నిషేధిత సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ విక్రయించే వ్యాపారస్తుల పైన రూ.14,200 జరిమానా విధించడం జరిగింది. నగరవాసులు నిషేధిత సింగల్…

గుంటూరు కార్పొరేషన్ లో 76 వార్డులు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పెంపుదల చేసిన పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను ప్రచురించామని, అందులో ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ప్రతి రోజు…

రోజుకు ఒక్కపూట మాత్రమే

ప్రస్తుత వేసవి దృష్ట్యా నిడదవోలు-మొగల్తూరు కెనాల్ క్లోజర్ (కట్టివేత) కారణంగా నరసాపురం పురపాలక సంఘమునకు చెందిన మంచినీటి చెఱువు (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్) యొక్క నీటి నిల్వలు తగ్గుచున్నందున మరియు విజ్జేశ్వరం నరసాపురం కాలువకు భారీవ్యయంతో మరమ్మత్తులు మరియు అభివృద్ధి పనులు…

రాష్ట్రంలో 8 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు పాలన మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

రాష్ట్రంకు స్పెషల్ ఆఫీసర్లు పాలన మరో 6 నెలలు పొడిగింపు రాష్ట్రంలో 8 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు పాలన మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ▪️రాజాం (Rajam). ▪️రాజమహేంద్రవరం (Rajamahendravaram). ▪️భీమవరం (Bhimavaram). ▪️తాడేపల్లిగూడెం (Tadepalligudem). ▪️పాలకొల్లు…

‘జన గణన 2027

దేశాభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల కోసం అత్యంత కీలకమైన ‘జన గణన 2027’ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ♦️ గురువారం శ్యామల నగర్ 9వ లైన్‌లో కమిషనర్ స్వయంగా పర్యటించి, పలు…

జనాభా గణన 2027లో వివరాలు నమోదు ప్రతి పౌరుని కనీస భాధ్యత… గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు నగరంలో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, ఎటువంటి అపోహలకు గురికావద్దని, జన గణనపై సందేహాలకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల…

ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ

అనంతరం నగరంలోని ఉమా నగర్-02, ప్రభాకర్ వీధి, ఫెర్రర్ కాలనీ, ఓల్డ్ టౌన్ ట్యాంకు, జనశక్తి నగర్ మరియు ఎరుకల వారి వీధి- 01 స్వర్ణ వార్డులలో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించడం జరిగినది. అందరూ శానిటేషన్ సెక్రటరీలు…

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగాల ఔట్సొర్సింగ్ కార్మికులు బి.జగన్నాయక్…