Category: కమిషనర్

గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో

గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ నెల మే 28, 2026 బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన అంశాలను కమిషనర్ మంగళవారం వివరించారు.…

కాకినాడలో గృహ గణన ప్రక్రియను పరిశీలించిన కమిషనర్, సెంట్రల్ సెన్సెస్ జాయింట్ డైరెక్టర్

కాకినాడ : కాకినాడ నగరంలో గృహ గణన కార్యక్రమం సజావుగా కొనసాగుతోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 30వ డివిజన్ రాజాధి వీధిలో నిర్వహిస్తున్న గృహ గణన ప్రక్రియను సెంట్రల్ సెన్సెస్ జాయింట్…

గుంటూరు కార్పొరేషన్ లో 76 వార్డులు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పెంపుదల చేసిన పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను ప్రచురించామని, అందులో ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ప్రతి రోజు…

‘జన గణన 2027

దేశాభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల కోసం అత్యంత కీలకమైన ‘జన గణన 2027’ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ♦️ గురువారం శ్యామల నగర్ 9వ లైన్‌లో కమిషనర్ స్వయంగా పర్యటించి, పలు…

జనాభా గణన 2027లో వివరాలు నమోదు ప్రతి పౌరుని కనీస భాధ్యత… గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు నగరంలో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, ఎటువంటి అపోహలకు గురికావద్దని, జన గణనపై సందేహాలకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల…

ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ

అనంతరం నగరంలోని ఉమా నగర్-02, ప్రభాకర్ వీధి, ఫెర్రర్ కాలనీ, ఓల్డ్ టౌన్ ట్యాంకు, జనశక్తి నగర్ మరియు ఎరుకల వారి వీధి- 01 స్వర్ణ వార్డులలో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించడం జరిగినది. అందరూ శానిటేషన్ సెక్రటరీలు…

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగాల ఔట్సొర్సింగ్ కార్మికులు బి.జగన్నాయక్…

అభివృద్ధి పనులను పరిశీలించిన గుంటూరు కమిషనర్

గుంటూరు నగరంలో వర్షాలకు ముందే నిర్మాణంలోని మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి కావాలని, ప్రతి అభివృద్ధి పనిలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే సంబందిత ఇంజినీరింగ్ అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు.…

పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పర్యటన చేసిన కమిషనర్

– రహమత్ నగర్ పారిశుద్ధ్య పనుల పరిశీలించారు. – తరువాత గాంధీ బజార్, ఓల్డ్ టౌన్, కూరగాయల మార్కెట్, పైప్ లైన్ రోడ్డు, వేణుగోపాల్ నగర్, రామచంద్ర నగర్*: స్వీపింగ్ పనులు తనిఖీ చేయడం జరిగింది. అక్కడినుండి ఫ్లై ఓవర్ బ్రిడ్జి,…

గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలి….కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జిటిఎస్) ఏర్పాటు అత్యావశ్యకమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. నగర పరిధిలో జిటిఎస్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు గోరంట్ల, ఆటో నగర్ ల్లోనిర్మాణ ప్రతిపాదిత…