Category: కమిషనర్

5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లింపుకు 15 రోజులే గడువు

గుంటూరు: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 15 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర…

జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు

జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు జనగణన–2027 స్వీయ గణన (16 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2026 వరకు) జనగణన–2027 కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుంది: House Listing Operations : 01 మే నుండి 30…

నేటి నుండి ‘స్వయం గణన’ సదుపాయం.. నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ

కాకినాడ: జనాభా గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘స్వయం గణన’ (Self-Enumeration) సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Self Enumeration in bhimavaram municipality

Bhimavaram: 2027 జనగణన కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వం ప్రజలకు తమ కుటుంబ, గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే Self-Enumeration సదుపాయాన్ని కల్పించిందని పులపాలక సంఘ కమిషనర్ కే. రామచంద్రారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సదుపాయం ద్వారా పౌరులు…

ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ *ఆ మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలి *నగరపాలక సంస్థలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కమీషనర్ జస్వంత్ రావు అనంతపురం నగరపాలక సంస్థ: వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలే మిన్న అన్న భావనతో బడుగు,…

భీమవరం పురపాలక సంఘంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

భీమవరం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్: బిఆర్. అంబేద్కర్ 135 జయంతి వేడుకలను పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్…

భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని గుంటూరు నగర పాలక సంస్థ డిప్యుటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల…

ఈనెల 14, 15వ తేదీల్లో నీటి సరఫరా నిలిపివేత

అమలాపురం: ఈ మున్సిపాలిటీ పరిధిలో పంపింగ్ మెయిన్ నిర్వహణ పనులు చేయనున్నారు. అందువల్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 14వ తేదీ సాయంత్రం, 15వ తేదీ ఉదయం మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సోమవారం ప్రకటించారు. కావున…

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ…