Category: కమిషనర్

భీమవరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్

భీమవరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ భీమవరం: స్థానిక మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగ బల్క్ వేస్ట్ జనరేటర్లపై స్థానికులకు అవగాహన కల్పించారు. దేవాలయాలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్, విద్యాసంస్థల, ఇతర…

అనధికార ఫ్లెక్సీల తొలగింపు, రోడ్డుపై నిర్మాణ సామగ్రి ఉంచితే జరిమానాలు: కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ

అనధికార ఫ్లెక్సీల తొలగింపు, రోడ్డుపై నిర్మాణ సామగ్రి ఉంచితే జరిమానాలు: కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ కాకినాడ, జూన్ 6: కాకినాడ నగరంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులపై నిర్మాణ సామగ్రిని ఉంచే…

జిఎంసిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై అవగాహన

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఘనవ్యర్దాల నిర్వహణ పై నూతనంగా జారీ చేయబడిన మార్గదర్శకాల మేరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

పారిశుధ్య నిర్వహణలో సాంకేతిక విప్లవం

# ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ట్రయల్ రన్ అనంతపురం: నగరంలో పారిశుధ్య పనులను పూర్తి పారదర్శకంగా, రియల్ టైమ్ పర్యవేక్షణతో చేపట్టేందుకు అనంతపురం నగరపాలక సంస్థ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ను కమీషనర్ జశ్వంత…

గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో

గుంటూరు నగరంలో బక్రీద్ పండుగని సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని, దానికి ప్రజలందరూ సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. ఈ నెల మే 28, 2026 బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలు పాటించాల్సిన అంశాలను కమిషనర్ మంగళవారం వివరించారు.…

కాకినాడలో గృహ గణన ప్రక్రియను పరిశీలించిన కమిషనర్, సెంట్రల్ సెన్సెస్ జాయింట్ డైరెక్టర్

కాకినాడ : కాకినాడ నగరంలో గృహ గణన కార్యక్రమం సజావుగా కొనసాగుతోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని 30వ డివిజన్ రాజాధి వీధిలో నిర్వహిస్తున్న గృహ గణన ప్రక్రియను సెంట్రల్ సెన్సెస్ జాయింట్…

గుంటూరు కార్పొరేషన్ లో 76 వార్డులు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పెంపుదల చేసిన పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను ప్రచురించామని, అందులో ఏమైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ప్రతి రోజు…

‘జన గణన 2027

దేశాభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల కోసం అత్యంత కీలకమైన ‘జన గణన 2027’ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ♦️ గురువారం శ్యామల నగర్ 9వ లైన్‌లో కమిషనర్ స్వయంగా పర్యటించి, పలు…

జనాభా గణన 2027లో వివరాలు నమోదు ప్రతి పౌరుని కనీస భాధ్యత… గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు నగరంలో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, ఎటువంటి అపోహలకు గురికావద్దని, జన గణనపై సందేహాలకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల…

ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ

అనంతరం నగరంలోని ఉమా నగర్-02, ప్రభాకర్ వీధి, ఫెర్రర్ కాలనీ, ఓల్డ్ టౌన్ ట్యాంకు, జనశక్తి నగర్ మరియు ఎరుకల వారి వీధి- 01 స్వర్ణ వార్డులలో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించడం జరిగినది. అందరూ శానిటేషన్ సెక్రటరీలు…