భీమవరం మున్సిపాలిలో నీటి సరఫరా నిలిపివేత
భీమవరం: మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద వంతెన పైన ఉన్న ప్రధాన పైపులైను మరమ్మతులకు చేరుకుంది. దీంతో బుధవారం ఉదయం పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ASR.Nagar, దుర్గాపురం, BC. కాలనీ, నరసయ్య అగ్రహారం, గునుపూడి, బ్యాంక్ కాలనీ పరిధిలోని ప్రజలు నీటిని…
నగరంలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనుల పురోగతిని సమీక్షించిన కమీషనర్
అనంతపురం నగరపాలక సంస్థ: నగర కమీషనర్ జస్వంతరావు మున్సిపల్ ఇంజనీర్లతో నగరంలో జరుగుతున్న ఇంజనీరింగ్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా కార్యాచరణ తయారు చేసుకోవాలని అందరు ఇంజనీర్లకు…
స్మార్ట్ సిటీని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అందించాలి కమిషనర్ సత్యనారాయణ
కాకినాడ : కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ వాల్ పోస్టర్లు అంటించడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని, అలాంటి చర్యలు సహించబోమని…
డ్రైనేజీల ఆక్రమణలపై కమిషనర్ కఠిన చర్యలు
కాకినాడ: నగరంలో డ్రైనేజీలను అక్రమంగా ఆక్రమించి కారు పార్కింగ్ షెడ్లు ఏర్పాటు చేయడం, గ్రీనరీ పేరుతో కాలువలపై ఫెన్సింగ్ వేసి పూల కుండిలను ఉంచడం వంటి చర్యలు చాలా తీవ్రమని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ స్పష్టం చేశారు.…
గుంటూరు నగరానికి హరిత శోభ – మోడల్ రోడ్లుగా ప్రధాన రహదారుల అభివృద్ధి
గుంటూరు నగరాన్ని పచ్చదనంతో నింపి, పర్యావరణహితంగా మరియు సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్…
ప్రపంచ మలేరియా దినోత్సవం
అనంతపురం నగరపాలక సంస్థ: ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 పురస్కరించుకొని అనంతపురం నగరంలో DM&HO కార్యాలయం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ ర్యాలీలో జిల్లా మలేరియా విభాగ అధికారులు, అనంతపురం నగరపాలక సంస్థ…
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మరో 5 రోజులు మాత్రమే గడువు: డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్
కాకినాడ : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక సదవకాశాన్ని వినియోగించుకునేందుకు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కే. శ్రీనివాస్ తెలిపారు. 2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై…