Month: April 2026

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు:ఈ నెల 27 వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్…

రండి… స్వీయ గణనలో పాల్గొనండి

గుంటూరు, ఏప్రిల్ 26 : ప్రజలు స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహనలో భాగంగా ఆదివారం “సెన్సస్ 5 కె రన్” ను…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలి

అనంతపురం: నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి హానికరమని దృష్టిలో ఉంచుకుని, నగరంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి…

వాల్ పోస్టర్స్ అంటిస్తే పోలీసు కేసు నమోదు

క్లీన్ గుంటూరుకి ప్రతి ఒక్కరి సహకారం అవసరం* ♦️వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై కూడా చర్యలు ** పర్యవేక్షణకు పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక నిఘా బృందాలు* ♦️ కమిషనర్ మయూర్ అశోక్* *గుంటూరు…

GMC అభివృద్ధిపై సమీక్షించిన కమిషనర్

గుంటూరు నగరానికి కీలకమైన ప్రాజెక్ట్ లను రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుకు తగిన విధంగా వేగంగా చేపట్టడానికి సదరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన…

భీమవరం పట్టణ సుందరీకరణకు పెద్దపీట – రూ. 50 లక్షలతో అభివృద్ధి చేసిన ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్ ప్రారంభం

భీమవరం: పట్టణాన్ని మరింత సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని భీమవరం శాసనసభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. కోర్ట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్‌ను సుమారు రూ.50 లక్షల వ్యయంతో రోటరీ…

టౌన్ హాల్ రోడ్డుకు ఆనుకుని ఉన్న యనమదుర్రు డ్రైన్ గట్టును సుందరీకరణగా తీర్చిదిద్దాలి -జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం: పట్టణంలో స్వచ్ఛత, సుందరీకరణకు పెద్దపీట వేస్తూ, టౌన్ హాల్ రోడ్డుకు ఆనుకుని ఉన్న యనమదుర్రు డ్రైన్ గట్టును అభివృద్ధి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్…

అస్వస్థత గురైన కాకినాడ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ

కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు తక్షణ చికిత్స…