భీమవరం పట్టణ సుందరీకరణకు పెద్దపీట – రూ. 50 లక్షలతో అభివృద్ధి చేసిన ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్ ప్రారంభం
భీమవరం: పట్టణాన్ని మరింత సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని భీమవరం శాసనసభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. కోర్ట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎడ్వర్ట్ ట్యాంక్ పార్క్ను సుమారు రూ.50 లక్షల వ్యయంతో రోటరీ…