Month: April 2026

గుంటూరు నగరాన్ని `పోస్టర్ ఫ్రీ సిటీ` గా తీర్చిదిద్దుకోవడానికి అందరూ సహకరించాలి..కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ మరియు గోడలపై అంటించిన…

పి జి ఆర్ ఎస్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కార్పొరేషన్ ఎస్ ఈ వెంకట్రావు ఆదేశాలు

కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవా లని నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.వెంకట్రా వు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కర వ్యవస్థలో ఎస్.ఇ.పి.వెంకట్రావు…

5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లించిన పోలిశెట్టి, బొమ్మిడాల కంపెనీలు-ఐటీసి సంస్థలను అభినందించిన నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు:ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 10 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్…

అమలాపురంలో భూగర్భ జలాలు కాపాడుకుందాం

అమలాపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలధార – జలహారతి’అనే ఇతివృత్తం(థీమ్)తో అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనంలో నీటి సంరక్షణ, భూగర్భ…

జలాన్ని సంరక్షించుకుందాం: మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి

భీమవరం: “జలధారా – జలహారతి: నీటి సంరక్షణతో సుస్థిర భవిష్యత్” నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, “జలధారా – జలహారతి” కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి…

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే ప్రతిష్టాత్మకమైన “SASA (స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర)” కార్యక్రమం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న నీరు ప్రగతి వనం పార్కు నందు ఈ రోజు ఘనంగా…

కాకినాడలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిపివేత

కాకినాడ, ఏప్రిల్ 18 : కాకినాడ నగరంలో మంచినీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటనలు విడుదల చేశారు.అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు…

ఎల్ఆర్ఎస్ (LRS) క్రమబద్ధీకరణకు ఈ నెల 23వ తేదీ వరకే చివరి అవకాశం!

గుంటూరు : అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లు కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) ను వినియోగించుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ కోరారు . ♦️ గతంలో ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల…

సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న భీమవరం ఎమ్మెల్యే #సహకరించిన మున్సిపల్ కమిషనర్

భీమవరం: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు Self Enumeration (స్వీయ నమోదు) చేసుకున్నారు. ఆయన స్వయంగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ పారదర్శకంగ సులభంగా జనగణన ప్రక్రియను ముందుకు…

అన్నా క్యాంటీన్ సలహా సంఘం సభ్యులకు అవగాహన కార్యక్రమం

కాకినాడ : అన్నా క్యాంటీన్ల సమర్థవంతమైన నిర్వహణ, సేవల మెరుగుదలకు దోహదపడేలా స్థాయి సలహా సంఘం అవగాహన కార్యక్రమం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని శుక్రవారం సమావేశం హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి అన్నా క్యాంటీన్, ఏపీ సీఈఓ పి. వంశీధర్…