Category: కమిషనర్

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగాల ఔట్సొర్సింగ్ కార్మికులు బి.జగన్నాయక్…

అభివృద్ధి పనులను పరిశీలించిన గుంటూరు కమిషనర్

గుంటూరు నగరంలో వర్షాలకు ముందే నిర్మాణంలోని మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి కావాలని, ప్రతి అభివృద్ధి పనిలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే సంబందిత ఇంజినీరింగ్ అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు.…

పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పర్యటన చేసిన కమిషనర్

– రహమత్ నగర్ పారిశుద్ధ్య పనుల పరిశీలించారు. – తరువాత గాంధీ బజార్, ఓల్డ్ టౌన్, కూరగాయల మార్కెట్, పైప్ లైన్ రోడ్డు, వేణుగోపాల్ నగర్, రామచంద్ర నగర్*: స్వీపింగ్ పనులు తనిఖీ చేయడం జరిగింది. అక్కడినుండి ఫ్లై ఓవర్ బ్రిడ్జి,…

గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలి….కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జిటిఎస్) ఏర్పాటు అత్యావశ్యకమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. నగర పరిధిలో జిటిఎస్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు గోరంట్ల, ఆటో నగర్ ల్లోనిర్మాణ ప్రతిపాదిత…

శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు* : అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్

కాకినాడ, మే 2: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులపై నిర్లక్ష్యం సహించబోమని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.టి. సుధాకర్ హెచ్చరించారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వీ చరణ్‌తో కలిసి ఆయన పారిశుద్ధ్య పనులను…

నగరంలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనుల పురోగతిని సమీక్షించిన కమీషనర్

అనంతపురం నగరపాలక సంస్థ: నగర కమీషనర్ జస్వంతరావు మున్సిపల్ ఇంజనీర్లతో నగరంలో జరుగుతున్న ఇంజనీరింగ్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా కార్యాచరణ తయారు చేసుకోవాలని అందరు ఇంజనీర్లకు…

స్మార్ట్ సిటీని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అందించాలి కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ : కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ వాల్ పోస్టర్లు అంటించడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని, అలాంటి చర్యలు సహించబోమని…

డ్రైనేజీల ఆక్రమణలపై కమిషనర్ కఠిన చర్యలు

కాకినాడ: నగరంలో డ్రైనేజీలను అక్రమంగా ఆక్రమించి కారు పార్కింగ్ షెడ్లు ఏర్పాటు చేయడం, గ్రీనరీ పేరుతో కాలువలపై ఫెన్సింగ్ వేసి పూల కుండిలను ఉంచడం వంటి చర్యలు చాలా తీవ్రమని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ స్పష్టం చేశారు.…

గుంటూరు నగరానికి హరిత శోభ – మోడల్ రోడ్లుగా ప్రధాన రహదారుల అభివృద్ధి

గుంటూరు నగరాన్ని పచ్చదనంతో నింపి, పర్యావరణహితంగా మరియు సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్…

ప్రపంచ మలేరియా దినోత్సవం

అనంతపురం నగరపాలక సంస్థ: ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 పురస్కరించుకొని అనంతపురం నగరంలో DM&HO కార్యాలయం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ ర్యాలీలో జిల్లా మలేరియా విభాగ అధికారులు, అనంతపురం నగరపాలక సంస్థ…