Month: August 2026

వీఎంఆర్‌డీఏ పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష.

వీఎంఆర్‌డీఏ పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష. రహదారులు, తాగునీరు, యూజీడీ, డ్రైనేజీ, వీధిదీపాలు, చెత్త నిర్వహణపై అధికారులతో సమగ్రంగా చర్చ – రూ.10,200 కోట్లతో రక్షిత తాగునీటి పైపులైన్లు, రూ.4,200 కోట్లతో యూజీడీ పనులు చేపడుతున్నాం.. ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి…

కాకినాడలో రోడ్ల విస్తరణ, కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం: ఎమ్మెల్యే వనమాడి కొండబాబు

కాకినాడలో రోడ్ల విస్తరణ, కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం: ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ : కాకినాడ నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సిటీ…

ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 పనులను వేగంగా పూర్తి చేస్తాం

ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3 పనులను వేగంగా పూర్తి చేస్తాం + శిల్పారామం–పెదపలకలూరు వరకు 4.25 కి.మీ రహదారి.. రూ.48 కోట్లతో పనులు + ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ – 3 పనుల పరిశీలనలో పెమ్మసాని గుంటూరు: నగర పరిధిలోని…

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన అనంతపురం కమిషనర్

అనంతపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో శనివారం ఈ నగరపాలక సంస్థ కమిషనర్ యం. జస్వంత రావు, MHO డాక్టర్. రాజా రవీంద్ర తో కలిసి పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ముఖ్యమంత్రి…

కాకినాడ పచ్చదనానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి: కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ

కాకినాడ : పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి, తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి పెంచడంతో…

పాలిశుద్ధ్య పనులను పరిశీలించిన అనంతపురం కమిషనర్

అనంతపురం: నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత రావు రోజువారీ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం కొవ్వూరు నగర్‌లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నగరంలోని పబ్లిక్ హెల్త్ వర్కర్లు అందరూ తప్పనిసరిగా ఆప్రాన్ ధరించి విధులకు హాజరు కావాలని కమిషనర్…

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లుపై సమావేశం

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా ఓటర్ల లిస్టు ప్రకటన, ఎన్యూమరేషణ్, వార్డ్ ల రిజర్వేషన్ తదితర అంశాలతో ముందస్తుగా క్యాలెండర్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్…