Category: కమిషనర్

జనగణన 2027 శిక్షణ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ : జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నాయి.. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఫీల్డ్ విజిట్ నిర్వహిస్తూ డేటా సేకరణ విధానం, మొబైల్ యాప్ వినియోగంపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. కాకినాడ…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ నెల 13వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు…

అనంతను సుందరనగరంగా- నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు

నగరంలో ప్రత్యేకంగా అన్నీ స్మశానవాటికల్లో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమీషనర్ జస్వంత్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే నవోదయ కాలనీ వద్ద ఉన్న స్మశానవాటికను కమీషనర్ పర్యవేక్షించారు. ముఖ్యంగా స్మశానవాటికల్లో లైటింగ్, నీటి…

సచివాలయ కార్యదర్శులు రోజువారీ పర్యవేక్షణ తప్పనిసరి: ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్

కాకినాడ , ఏప్రిల్ 11: సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశించారు. తాడేపల్లి నుండి నిర్వహించిన…

మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలి-నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలని, చెల్లించని బోర్డ్ లను తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ…

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు – కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ: రానున్న వేసవికాలంలో నగర ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం సామర్లకోట వాటర్ స్టోరేజ్ ప్లాంట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక…

రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’- గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

ప్రస్తుత వేసవి కాలంలో గుంటూరు నగర వ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులుచర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ రూపొందించినట్లు నగర కమిషనర్…

భీమవరం మున్సిపాలిటీలో 34,35 వార్డుల్లో నీటి సరఫరా నిలిపి వేత

భీమవరం మున్సిపాలిటీలో 34,35 వార్డుల్లో నీటి సరఫరా నిలిపి వేత భీమవరం: పట్టణ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ వాల్ రిపేరు చేయనున్నట్లు కమిషనర్ కే. రామచంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.…

నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి

నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి -బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో అధికారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి సూచన -నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ ఔట్ రీచ్ 2026-2027 కార్యక్రమం *నియోజకవర్గానికి 475 కోట్లు కేటాయించారన్న ఎమ్మెల్యే దగ్గుపాటి *ఆర్థికంగా కష్టాల్లో బడ్జెట్…

**ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు

కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)…