జనగణన 2027 శిక్షణ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ
కాకినాడ : జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నాయి.. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఫీల్డ్ విజిట్ నిర్వహిస్తూ డేటా సేకరణ విధానం, మొబైల్ యాప్ వినియోగంపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. కాకినాడ…