ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మరో 5 రోజులు మాత్రమే గడువు: డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్
కాకినాడ : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక సదవకాశాన్ని వినియోగించుకునేందుకు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కే. శ్రీనివాస్ తెలిపారు. 2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై…