Category: కమిషనర్

రండి… స్వీయ గణనలో పాల్గొనండి

గుంటూరు, ఏప్రిల్ 26 : ప్రజలు స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహనలో భాగంగా ఆదివారం “సెన్సస్ 5 కె రన్” ను…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలి

అనంతపురం: నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి హానికరమని దృష్టిలో ఉంచుకుని, నగరంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి…

వాల్ పోస్టర్స్ అంటిస్తే పోలీసు కేసు నమోదు

క్లీన్ గుంటూరుకి ప్రతి ఒక్కరి సహకారం అవసరం* ♦️వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై కూడా చర్యలు ** పర్యవేక్షణకు పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక నిఘా బృందాలు* ♦️ కమిషనర్ మయూర్ అశోక్* *గుంటూరు…

GMC అభివృద్ధిపై సమీక్షించిన కమిషనర్

గుంటూరు నగరానికి కీలకమైన ప్రాజెక్ట్ లను రోజువారీ, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుకు తగిన విధంగా వేగంగా చేపట్టడానికి సదరు శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన…

అస్వస్థత గురైన కాకినాడ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ

కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు లోనైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు తక్షణ చికిత్స…

గుంటూరు నగరాన్ని `పోస్టర్ ఫ్రీ సిటీ` గా తీర్చిదిద్దుకోవడానికి అందరూ సహకరించాలి..కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు నగరాన్ని సుందరంగా మరియు “పోస్టర్ ఫ్రీ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ మరియు గోడలపై అంటించిన…

పి జి ఆర్ ఎస్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కార్పొరేషన్ ఎస్ ఈ వెంకట్రావు ఆదేశాలు

కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవా లని నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.వెంకట్రా వు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కర వ్యవస్థలో ఎస్.ఇ.పి.వెంకట్రావు…

5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లించిన పోలిశెట్టి, బొమ్మిడాల కంపెనీలు-ఐటీసి సంస్థలను అభినందించిన నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు:ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 10 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్…

జలాన్ని సంరక్షించుకుందాం: మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి

భీమవరం: “జలధారా – జలహారతి: నీటి సంరక్షణతో సుస్థిర భవిష్యత్” నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, “జలధారా – జలహారతి” కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి…

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే ప్రతిష్టాత్మకమైన “SASA (స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర)” కార్యక్రమం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న నీరు ప్రగతి వనం పార్కు నందు ఈ రోజు ఘనంగా…