Category: కమిషనర్

జలాన్ని సంరక్షించుకుందాం: మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి

భీమవరం: “జలధారా – జలహారతి: నీటి సంరక్షణతో సుస్థిర భవిష్యత్” నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, “జలధారా – జలహారతి” కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి…

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే ప్రతిష్టాత్మకమైన “SASA (స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర)” కార్యక్రమం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న నీరు ప్రగతి వనం పార్కు నందు ఈ రోజు ఘనంగా…

కాకినాడలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిపివేత

కాకినాడ, ఏప్రిల్ 18 : కాకినాడ నగరంలో మంచినీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటనలు విడుదల చేశారు.అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు…

ఎల్ఆర్ఎస్ (LRS) క్రమబద్ధీకరణకు ఈ నెల 23వ తేదీ వరకే చివరి అవకాశం!

గుంటూరు : అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లు కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) ను వినియోగించుకోవాలని గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ కోరారు . ♦️ గతంలో ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల…

అన్నా క్యాంటీన్ సలహా సంఘం సభ్యులకు అవగాహన కార్యక్రమం

కాకినాడ : అన్నా క్యాంటీన్ల సమర్థవంతమైన నిర్వహణ, సేవల మెరుగుదలకు దోహదపడేలా స్థాయి సలహా సంఘం అవగాహన కార్యక్రమం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని శుక్రవారం సమావేశం హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి అన్నా క్యాంటీన్, ఏపీ సీఈఓ పి. వంశీధర్…

5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లింపుకు 15 రోజులే గడువు

గుంటూరు: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 15 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర…

జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు

జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు జనగణన–2027 స్వీయ గణన (16 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2026 వరకు) జనగణన–2027 కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుంది: House Listing Operations : 01 మే నుండి 30…

నేటి నుండి ‘స్వయం గణన’ సదుపాయం.. నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ

కాకినాడ: జనాభా గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘స్వయం గణన’ (Self-Enumeration) సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Self Enumeration in bhimavaram municipality

Bhimavaram: 2027 జనగణన కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వం ప్రజలకు తమ కుటుంబ, గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే Self-Enumeration సదుపాయాన్ని కల్పించిందని పులపాలక సంఘ కమిషనర్ కే. రామచంద్రారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సదుపాయం ద్వారా పౌరులు…

ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ *ఆ మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలి *నగరపాలక సంస్థలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కమీషనర్ జస్వంత్ రావు అనంతపురం నగరపాలక సంస్థ: వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలే మిన్న అన్న భావనతో బడుగు,…