Author: adityaswamy2288

రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’- గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

ప్రస్తుత వేసవి కాలంలో గుంటూరు నగర వ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులుచర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ రూపొందించినట్లు నగర కమిషనర్…

భీమవరం మున్సిపాలిటీలో 34,35 వార్డుల్లో నీటి సరఫరా నిలిపి వేత

భీమవరం మున్సిపాలిటీలో 34,35 వార్డుల్లో నీటి సరఫరా నిలిపి వేత భీమవరం: పట్టణ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ వాల్ రిపేరు చేయనున్నట్లు కమిషనర్ కే. రామచంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.…

నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి

నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి -బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో అధికారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి సూచన -నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ ఔట్ రీచ్ 2026-2027 కార్యక్రమం *నియోజకవర్గానికి 475 కోట్లు కేటాయించారన్న ఎమ్మెల్యే దగ్గుపాటి *ఆర్థికంగా కష్టాల్లో బడ్జెట్…

**ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు

కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)…

గుంటూరు నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్

గుంటూరు-నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు మరియు ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలను ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో కమిషనర్ మాట్లాడుతూ, నగరవ్యాప్తంగా అన్ని…

ఇక స్వచ్ఛ గుంటూరు

గుంటూరు: నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దటానికి నగర ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పివికే నాయుడు మార్కెట్ పరిసర…