Author: adityaswamy2288

మున్సిపల్ అధికారులకు ఉద్యోగోనతులు

పెడన: పెడన మున్సిపల్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కే. పుణ్యవతికి సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగోన్నతి కల్పించి పెడనాలోనే నియమించారు. తాడిగడప మున్సిపల్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ భవాని శంకర్ను ఉద్యోగోన్నత కల్పించి స్వర్ణ వార్డు సీనియర్ అసిస్టెంట్ గా పెడనలో…

మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి పెద్ద పేట

అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిధులను ఇష్టా రీతిన దారి మళ్లించింది. ఐదేళ్ల పాలనలో అనేక అవకతవకలకు పాల్పడింది అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడలో ఆరోపించారు.

డివిజన్లు, వార్డుల పండగ విభజన షెడ్యూల్లోని మార్పులు

భీమవరం: మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో డివిజన్లు, వార్డుల పునర్విభజన షెడ్యూల్ను Revise చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ పి. సంపత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. డివిజన్లు, వార్డుల Draft ప్రతిపాదనలు రూపొందించేందుకు ఈనెల 26 వరకు గడువు ఇచ్చారు. ప్రజలు,…

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు – కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ: రానున్న వేసవికాలంలో నగర ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం సామర్లకోట వాటర్ స్టోరేజ్ ప్లాంట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక…

రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’- గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

ప్రస్తుత వేసవి కాలంలో గుంటూరు నగర వ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులుచర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ రూపొందించినట్లు నగర కమిషనర్…

భీమవరం మున్సిపాలిటీలో 34,35 వార్డుల్లో నీటి సరఫరా నిలిపి వేత

భీమవరం మున్సిపాలిటీలో 34,35 వార్డుల్లో నీటి సరఫరా నిలిపి వేత భీమవరం: పట్టణ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ వాల్ రిపేరు చేయనున్నట్లు కమిషనర్ కే. రామచంద్రారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.…

నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి

నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి -బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో అధికారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి సూచన -నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ ఔట్ రీచ్ 2026-2027 కార్యక్రమం *నియోజకవర్గానికి 475 కోట్లు కేటాయించారన్న ఎమ్మెల్యే దగ్గుపాటి *ఆర్థికంగా కష్టాల్లో బడ్జెట్…

**ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు

కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)…

గుంటూరు నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్

గుంటూరు-నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు మరియు ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలను ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో కమిషనర్ మాట్లాడుతూ, నగరవ్యాప్తంగా అన్ని…