Author: adityaswamy2288

అన్నా క్యాంటీన్ సలహా సంఘం సభ్యులకు అవగాహన కార్యక్రమం

కాకినాడ : అన్నా క్యాంటీన్ల సమర్థవంతమైన నిర్వహణ, సేవల మెరుగుదలకు దోహదపడేలా స్థాయి సలహా సంఘం అవగాహన కార్యక్రమం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని శుక్రవారం సమావేశం హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి అన్నా క్యాంటీన్, ఏపీ సీఈఓ పి. వంశీధర్…

ఎలక్ట్రోల్ మ్యాపింగ్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 60 శాతంకి పైగా మ్యాపింగ్ జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఏఈఆర్ఓ, డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. శుక్రవారం…

అమలాపురానికి స్వచ్ఛ సర్వేక్షన్ లో ర్యాంకు రావాలి

అమలాపురం పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ,స్వచ్చ్ సర్వేక్షన్ :2025-26 లో అత్యుత్తమ ర్యాంక్ సాధించడానికి అమలాపురం పురపాలక సంఘం ద్వారా 5 లక్షల రూపాయలతో కనుగోలు చేసిన…

5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లింపుకు 15 రోజులే గడువు

గుంటూరు: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 15 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర…

జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు

జనగణన–2027 శిక్షణ కార్యక్రమంను ప్రారంభించిన కమీషనర్ జస్వంత రావు జనగణన–2027 స్వీయ గణన (16 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ 2026 వరకు) జనగణన–2027 కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుంది: House Listing Operations : 01 మే నుండి 30…

నేటి నుండి ‘స్వయం గణన’ సదుపాయం.. నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ

కాకినాడ: జనాభా గణనలో భాగంగా ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ‘స్వయం గణన’ (Self-Enumeration) సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Self Enumeration in bhimavaram municipality

Bhimavaram: 2027 జనగణన కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వం ప్రజలకు తమ కుటుంబ, గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే Self-Enumeration సదుపాయాన్ని కల్పించిందని పులపాలక సంఘ కమిషనర్ కే. రామచంద్రారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సదుపాయం ద్వారా పౌరులు…

నర్సాపురం మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

నరసాపురం: పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం…

అదే తెలుగు సాహిత్యంలో ఒక విప్లవం!

ఒక పెళ్లి… ఒక మహాకవి గుండెను రగిల్చిన మంట… అదే తెలుగు సాహిత్యంలో ఒక విప్లవం!] మనం ఫొటోలో చూస్తున్నది సామాన్యమైన చిత్రం కాదు. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక అరుదైన సాక్ష్యం! పోలవరం జమీందారుకు, కేవలం 12…