స్వచ్ఛ ఆంధ్ర మన జీవన విధానం కావాలి -మున్సిపల్ కమిషనర్ కే. రామచంద్రారెడ్డి
భీమవరం: పట్టణంలో 39 వ వార్డు దుర్గాపురం బి.వి.రాజు మున్సిపల్ స్కూల్ వద్ద స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కే. రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన సోర్స్..…