Author: adityaswamy2288

స్వచ్ఛ ఆంధ్ర మన జీవన విధానం కావాలి -మున్సిపల్ కమిషనర్ కే. రామచంద్రారెడ్డి

భీమవరం: పట్టణంలో 39 వ వార్డు దుర్గాపురం బి.వి.రాజు మున్సిపల్ స్కూల్ వద్ద స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కే. రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన సోర్స్..…

భీమవరం పురపాలక సంఘంలో ప్రధానమంత్రి స్వనిధి చెక్కులు పంపిణీ

భీమవరం: స్థానిక మున్సిపాలిటీలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో పి.యమ్. స్వనిది 2.0 కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగ వీధివిక్రయదారులకు రుణాల మంజూరు, క్రెడిట్ కార్డ్ అందజేయడం జరిగింది. మొత్తం 466 మంది వీధి విక్రయదారులకు ఒక కోటి 18 లక్షలు…