Author: adityaswamy2288

**ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు

కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)…

గుంటూరు నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్

గుంటూరు-నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు మరియు ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలను ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్ లో కమిషనర్ మాట్లాడుతూ, నగరవ్యాప్తంగా అన్ని…

ఇక స్వచ్ఛ గుంటూరు

గుంటూరు: నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దటానికి నగర ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పివికే నాయుడు మార్కెట్ పరిసర…

26న మాంసపు విక్రయాలు నిషేధం- కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు: నగరంలో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజు మాంసపు విక్రయాలను పూర్తిగా నిషేధించినట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసపు దుకాణాలు, తాత్కాలిక విక్రయ కేంద్రాల్లో మాంసం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను…

స్వచ్ఛ ఆంధ్ర మన జీవన విధానం కావాలి -మున్సిపల్ కమిషనర్ కే. రామచంద్రారెడ్డి

భీమవరం: పట్టణంలో 39 వ వార్డు దుర్గాపురం బి.వి.రాజు మున్సిపల్ స్కూల్ వద్ద స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కే. రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన సోర్స్..…

భీమవరం పురపాలక సంఘంలో ప్రధానమంత్రి స్వనిధి చెక్కులు పంపిణీ

భీమవరం: స్థానిక మున్సిపాలిటీలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో పి.యమ్. స్వనిది 2.0 కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగ వీధివిక్రయదారులకు రుణాల మంజూరు, క్రెడిట్ కార్డ్ అందజేయడం జరిగింది. మొత్తం 466 మంది వీధి విక్రయదారులకు ఒక కోటి 18 లక్షలు…