26న మాంసపు విక్రయాలు నిషేధం- కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు: నగరంలో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజు మాంసపు విక్రయాలను పూర్తిగా నిషేధించినట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసపు దుకాణాలు, తాత్కాలిక విక్రయ కేంద్రాల్లో మాంసం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను…