Month: April 2026

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ నెల 13వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు…

అనంతను సుందరనగరంగా- నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు

నగరంలో ప్రత్యేకంగా అన్నీ స్మశానవాటికల్లో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమీషనర్ జస్వంత్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే నవోదయ కాలనీ వద్ద ఉన్న స్మశానవాటికను కమీషనర్ పర్యవేక్షించారు. ముఖ్యంగా స్మశానవాటికల్లో లైటింగ్, నీటి…

సచివాలయ కార్యదర్శులు రోజువారీ పర్యవేక్షణ తప్పనిసరి: ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్

కాకినాడ , ఏప్రిల్ 11: సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశించారు. తాడేపల్లి నుండి నిర్వహించిన…

మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలి-నగర కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలని, చెల్లించని బోర్డ్ లను తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ…

మున్సిపల్ అధికారులకు ఉద్యోగోనతులు

పెడన: పెడన మున్సిపల్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కే. పుణ్యవతికి సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగోన్నతి కల్పించి పెడనాలోనే నియమించారు. తాడిగడప మున్సిపల్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ భవాని శంకర్ను ఉద్యోగోన్నత కల్పించి స్వర్ణ వార్డు సీనియర్ అసిస్టెంట్ గా పెడనలో…

మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి పెద్ద పేట

అమరావతి: గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిధులను ఇష్టా రీతిన దారి మళ్లించింది. ఐదేళ్ల పాలనలో అనేక అవకతవకలకు పాల్పడింది అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడలో ఆరోపించారు.

డివిజన్లు, వార్డుల పండగ విభజన షెడ్యూల్లోని మార్పులు

భీమవరం: మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో డివిజన్లు, వార్డుల పునర్విభజన షెడ్యూల్ను Revise చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ పి. సంపత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. డివిజన్లు, వార్డుల Draft ప్రతిపాదనలు రూపొందించేందుకు ఈనెల 26 వరకు గడువు ఇచ్చారు. ప్రజలు,…

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు – కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ: రానున్న వేసవికాలంలో నగర ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం సామర్లకోట వాటర్ స్టోరేజ్ ప్లాంట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక…