Month: April 2026

అమలాపురం మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అమలాపురం: స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈఈ కె.వి.వి.సత్యనారాయణ, ఏఈ…

భీమవరం పురపాలక సంఘంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

భీమవరం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్: బిఆర్. అంబేద్కర్ 135 జయంతి వేడుకలను పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగ ఆయన చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్…

భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని గుంటూరు నగర పాలక సంస్థ డిప్యుటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల…

ఈనెల 14, 15వ తేదీల్లో నీటి సరఫరా నిలిపివేత

అమలాపురం: ఈ మున్సిపాలిటీ పరిధిలో పంపింగ్ మెయిన్ నిర్వహణ పనులు చేయనున్నారు. అందువల్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 14వ తేదీ సాయంత్రం, 15వ తేదీ ఉదయం మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సోమవారం ప్రకటించారు. కావున…

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ…

సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి పన్ను చెల్లింపు క్యాష్ కౌంటర్లు … కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు: ఆస్తి, ఇతర పన్నులు చెల్లించుటకు వీలుగా, మంగళవారం శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, పన్ను చెల్లింపుదారులు…

ఆస్తి పన్ను పై వడ్డీ రాయికి పొడిగింపు-నర్సాపురం కమిషనర్ R. వెంకట రామిరెడ్డి

ఆస్తి పన్ను పై వడ్డీ రాయికి పొడిగింపు నరసాపురం: పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రైతులు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని నర్సాపురం కమిషనర్ R. వెంకట రామిరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం…

అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

అనంతపురం: – అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరుగుతోండగా, నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా సమగ్ర పరిశీలన చేశారు. నగరంలోని వేణుగోపాల్ నగర్, గుత్తి రోడ్డు, చెరువుకట్ట రోడ్డు,…

జనగణన 2027 శిక్షణ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ : జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నాయి.. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఫీల్డ్ విజిట్ నిర్వహిస్తూ డేటా సేకరణ విధానం, మొబైల్ యాప్ వినియోగంపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. కాకినాడ…