Author: adityaswamy2288

ఈనెల 14, 15వ తేదీల్లో నీటి సరఫరా నిలిపివేత

అమలాపురం: ఈ మున్సిపాలిటీ పరిధిలో పంపింగ్ మెయిన్ నిర్వహణ పనులు చేయనున్నారు. అందువల్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 14వ తేదీ సాయంత్రం, 15వ తేదీ ఉదయం మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సోమవారం ప్రకటించారు. కావున…

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు కాకినాడ : పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ…

సెలవు రోజుల్లోను పనిచేయనున్నజిఎంసి పన్ను చెల్లింపు క్యాష్ కౌంటర్లు … కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు: ఆస్తి, ఇతర పన్నులు చెల్లించుటకు వీలుగా, మంగళవారం శెలవు రోజైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్నుచెల్లింపు కేంద్రాలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, పన్ను చెల్లింపుదారులు…

ఆస్తి పన్ను పై వడ్డీ రాయికి పొడిగింపు-నర్సాపురం కమిషనర్ R. వెంకట రామిరెడ్డి

ఆస్తి పన్ను పై వడ్డీ రాయికి పొడిగింపు నరసాపురం: పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రైతులు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని నర్సాపురం కమిషనర్ R. వెంకట రామిరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం…

అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

అనంతపురం: – అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరుగుతోండగా, నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా సమగ్ర పరిశీలన చేశారు. నగరంలోని వేణుగోపాల్ నగర్, గుత్తి రోడ్డు, చెరువుకట్ట రోడ్డు,…

జనగణన 2027 శిక్షణ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ : జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నాయి.. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఫీల్డ్ విజిట్ నిర్వహిస్తూ డేటా సేకరణ విధానం, మొబైల్ యాప్ వినియోగంపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. కాకినాడ…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ నెల 13వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు…

అనంతను సుందరనగరంగా- నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు

నగరంలో ప్రత్యేకంగా అన్నీ స్మశానవాటికల్లో చెత్త దిబ్బలు, ముళ్లపొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమీషనర్ జస్వంత్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే నవోదయ కాలనీ వద్ద ఉన్న స్మశానవాటికను కమీషనర్ పర్యవేక్షించారు. ముఖ్యంగా స్మశానవాటికల్లో లైటింగ్, నీటి…

సచివాలయ కార్యదర్శులు రోజువారీ పర్యవేక్షణ తప్పనిసరి: ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్

కాకినాడ , ఏప్రిల్ 11: సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశించారు. తాడేపల్లి నుండి నిర్వహించిన…